Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంకాపాలా కుక్క ఓట్ల చోరీని చూస్తూ నిల‌బ‌డుతోంది: రాహుల్ గాంధీ

కాపాలా కుక్క ఓట్ల చోరీని చూస్తూ నిల‌బ‌డుతోంది: రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌రోసారి ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఫైర్ అయ్యారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈసీ..ఓట్ల దొంగ‌ల‌కు అండ‌గా ఉంటుంద‌న్నారు. ఓట్ల చోరీని అడ్డుకోవాల్సిన కాపాలా కుక్కు..దొంగ‌ల‌ను చూస్తు నిల‌బ‌డుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆ ఓట్ల దొంగ‌ల‌కు మ‌ద్ద‌తుగా అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని ఆరోపించారు.

లక్షలాది మంది ఓట‌ర్ల‌ను క్షణాల్లోనే ఓటర్ల జాబితా నుండి తొలగించ‌బ‌డుతున్నారు, ఉద్దేశపూర్వకంగా పోల్ బాడీ కండ్లు మూసుకుంద‌ని, ఉదయం 4 గంటలకు మేల్కొని…36 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించి,…ఆపై తిరిగి నిద్ర‌పోతుంద‌ని – ఓటు దొంగతనం జ‌రుగుతున్నా.. ఎన్నికల నిఘా సంస్థ ఓట్ల‌ దొంగతనాన్ని చూస్తూనే ఉంది, దొంగలను కాపాడుతూనే ఉంది,ష అని ఎక్స్ వేదిక‌గా మండిప‌డ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -