- Advertisement -
– శుక్రవారం కుంకుమార్చన, పూజలు
నవతెలంగాణ – కామారెడ్డి , బిబిపేట్
జనగామలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, జీవన్ రెడ్డి, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -