Sunday, September 28, 2025
E-PAPER
Homeఆటలునేడు పాక్‌తో భారత్ ఫైనల్ మ్యాచ్

నేడు పాక్‌తో భారత్ ఫైనల్ మ్యాచ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబద్: ఆసియా కప్ ఫైనల్లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు తుదిపోరులో ఎదురుపడటం ఇదే మొదటిసారి. ఇప్పటికే లీగ్, సూపర్-4 రౌండ్లలో పాక్‌ను భారత్ ఓడించింది. ఇప్పుడు చిత్తుగా ఓడించి తొమ్మిదోసారి కప్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీమ్ ఇండియా చేతిలో వరకు పరాజయాలకు బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కాగా, రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -