Sunday, June 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు: ఏడిఏ అపర్ణ

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు: ఏడిఏ అపర్ణ

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
నకిలీ విత్తనాలు విక్రయిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ఏ డి ఏ అపర్ణ విత్తనాల షాపు యజమానులకు తెలిపారు. శుక్రవారం భిక్కనూరు పట్టణ కేంద్రంలోని విత్తనాల షాపులలో విత్తనాలు, రికార్డులు తనిఖీ చేశారు. నాసిరకం విత్తనాలు విక్రయించవద్దని, రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు ఇవ్వాలని తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్సై దత్తాద్రి గౌడ్, కామారెడ్డి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -