Tuesday, January 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుSBI ఖాతాదారులకు అలర్ట్.. ఏటీఎం ఛార్జీలు పెంపు

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఏటీఎం ఛార్జీలు పెంపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో నెలకు 5 ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ వసూలు చేయనుంది. బ్యాలెన్స్ చెక్ చేసినా, మినీ స్టేట్‌మెంట్‌ తీసినా రూ.11 కట్ కానున్నాయి. శాలరీ ఖాతాదారులకు నెలకు 10 లావాదేవీల వరకు ఉచితం. ఈ పెరిగిన ఛార్జీలు 2025 డిసెంబర్ నుంచే అమలులోకి వచ్చినట్లు SBI పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -