Thursday, May 8, 2025
Homeజాతీయంరేపు అఖిలపక్ష సమావేశం

రేపు అఖిలపక్ష సమావేశం

- Advertisement -

ఉగ్ర స్థావరాలపై దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంట్‌ లైబ్రరీ బిల్డింగ్‌లో ఈ సమావేశం జరగనుంది. పహల్గాం దాడి అనంతరం ఏప్రిల్‌ 24న కూడా కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -