Thursday, February 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఫోన్ పేలో మరో కొత్త ఫీచర్

ఫోన్ పేలో మరో కొత్త ఫీచర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : యూపీఐ పేమెంట్ల కోసం బయోమెట్రిక్ వ్యవస్థ తీసుకొచ్చినట్లు ఫోన్ పే ప్రకటించింది. పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఫింగర్ ప్రింట్/ఫేసియల్ రికగ్నిషన్‌తో పేమెంట్ పూర్తవుతుందని తెలిపింది. ప్రస్తుతం రూ.5వేల వరకు చేసే ట్రాన్సాక్షన్లకే ఈ ఫీచర్ తెచ్చామంది. ఇందుకోసం ఫోన్ పే యాప్‌ ప్రొఫైల్‌కు వెళ్లి మేనేజ్ పేమెంట్స్‌పై ట్యాప్ చేయాలంది. అనంతరం బయోమెట్రిక్ పే ఐకాన్‌పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -