Monday, January 12, 2026
E-PAPER
Homeనిజామాబాద్అర్గుల్ సర్పంచును సన్మానించిన ఏపీఓ శకుంతల

అర్గుల్ సర్పంచును సన్మానించిన ఏపీఓ శకుంతల

- Advertisement -


నవతెలంగాణ-జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామ సర్పంచ్ సాయన్నను ఏపీఓ శకుంతల సన్మానించారు. గతంలో జ‌క్రాన్‌పల్లి మండలంలో ఏపీవోగా శకుంతల విధులు నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో అర్గులు సర్పంచ్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేశారు. సోమవారం ఏపీవో శకుంతల అర్హుల్ సర్పంచ్ సాయన్నను పూలమాలతో శాలువాతో ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -