Wednesday, September 17, 2025
E-PAPER
Homeక్రైమ్చౌటుప్పల్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏఎస్పీ ప్రసాద్‌ మృతి

చౌటుప్పల్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏఎస్పీ ప్రసాద్‌ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: చౌటుప్పల్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఏపీ అడినషల్‌ ఎస్పీ (ఏఎస్పీ) ప్రసాద్‌ మృతిచెందారు. ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో ఆయన చనిపోయారు.  గత నెల 26న చౌటుప్పల్‌ మండలం ఖైతాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -