Saturday, June 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవికలాంగుల కార్పొరేషన్‌ ద్వారా సహాయ ఉపకరణాలు

వికలాంగుల కార్పొరేషన్‌ ద్వారా సహాయ ఉపకరణాలు

- Advertisement -

– సీఎంకు కార్పొరేషన్‌ చైర్మెన్‌ ముత్తినేని ధన్యవాదాలు
– జీవో విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వికలాంగుల కార్పొరేషన్‌ ద్వారా ఉచితంగా అందించే సహాయ ఉపకరణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ను ప్రకటిస్తూ జీవో 89 జారీచేసిన నేపథ్యంలో ఆ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య సీఎం రేవంత్‌రెడిక్డి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. వికలాంగుల సౌకర్యాలకు సంబంధించి మొదటి బోర్డు మీటింగ్‌లో చేసిన నూతన సంస్కరణలపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవటం వికలాంగుల పట్ల ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -