- Advertisement -
– సీఎంకు కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని ధన్యవాదాలు
– జీవో విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల కార్పొరేషన్ ద్వారా ఉచితంగా అందించే సహాయ ఉపకరణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ను ప్రకటిస్తూ జీవో 89 జారీచేసిన నేపథ్యంలో ఆ కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య సీఎం రేవంత్రెడిక్డి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. వికలాంగుల సౌకర్యాలకు సంబంధించి మొదటి బోర్డు మీటింగ్లో చేసిన నూతన సంస్కరణలపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవటం వికలాంగుల పట్ల ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనమని తెలిపారు.
- Advertisement -