Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంభార‌త్‌కు చేరుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా

భార‌త్‌కు చేరుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)ను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్‌ శిక్షణలో భాగంగా శుక్లా గతేడాది అమెరికాకు వెళ్లారు. మిషన్‌ విజయవంతం తర్వాత తొలిసారి భారత్‌కు వ‌చ్చిన శుక్లాకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అక్కడి సీఎం రేఖా గుప్తా స్వాగ‌తం ప‌లికారు. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుభాంశు శుక్లా పాల్గొననున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad