Saturday, June 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబూర్గంపాడులో గిరిజ‌న మ‌హిళ‌ల‌పై దాడి అమానుషం : కేటీఆర్

బూర్గంపాడులో గిరిజ‌న మ‌హిళ‌ల‌పై దాడి అమానుషం : కేటీఆర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : బూర్గంపాడు మండ‌లంలో గిరిజ‌న మ‌హిళ‌ల‌పై దాడి అమానుష‌మ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. బూర్గంపాడు ఘ‌ట‌న సీఎం ఆలోచ‌న‌ల‌కు అద్దం ప‌డుతోంద‌న్నారు. సీఎంగా అలాంటి వ్య‌క్తి ఉంటే రాజ్యాంగం ఎక్క‌డ అమ‌ల‌వుతుంది..? దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చే హామీ ఇదేనా..? దేశ మ‌హిళ‌ల‌కు ప్రియాంకా గాంధీ ఇదే గౌర‌వం కోరుకుంటున్నారా..? మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే మాట్లాడుతున్న స‌మాన‌త్వం ఇదేనా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -