- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
ఈనెల 7న బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు శాoతియుతంగా జరుపుకోవాలని కాటారం సిఐ నాగార్జునరావు అన్నారు. గురువారం కాటారం పోలీస్ స్టేషన్లో కాటారం పశు వైద్యాధికారి దిరజ్, ముస్లిం పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువులను కలేబరాలకు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
- Advertisement -