- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం రియాజ్ రౌడీషీటర్ చేతిలో అతుడైన కీర్తిశేషులు ప్రమోద్ కుటుంబాన్ని నగరంలోని బ్యాంకు కాలనీలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీ గౌరవ అధ్యక్షులు కోయడి నర్సింహులు గౌడ్, అధ్యక్షులు రమణగౌడ్,రాష్ట్ర నాయకులు దాసరి మూర్తి, నారాగౌడ్, మహిళ అధ్యక్షురాలు గైనీకాడి విజయ లక్ష్మి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



