Saturday, December 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజాతీయ రహదారిపై బైక్ దగ్ధం..

జాతీయ రహదారిపై బైక్ దగ్ధం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : కృష్ణా జిల్లా కంకిపాడు-మచిలీపట్నం జాతీయ రహదారిపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. బైక్‌లో పెట్రోల్‌ లీక్‌ అయి మంటలు చెలరేగాయి. దీంతో బైక్‌ దగ్ధం అయింది. అయితే వాహనదారుడు బైక్‌పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. బైక్ దగ్ధం అవుతున్న సమయంలో జాతీయ రహదారిపై భారీగా గ్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -