- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బారామతి విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా కూలిపోయిన లియర్జెట్ 45 విమానం యొక్క బ్లాక్బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో సహా ఐదుగురు మృతి చెందారు. ముంబై నుండి బయలుదేరిన ఈ విమానం ఒక పొలంలోకి దూసుకెళ్లి కూలిపోయింది. విషయాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. బ్లాక్బాక్స్ విమానం ఎదుర్కొన్న సమస్యలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు.
- Advertisement -



