Monday, October 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుత్వరలో 5జీగా బీఎస్ఎన్ఎల్ అప్ గ్రేడ్: కేంద్ర మంత్రి

త్వరలో 5జీగా బీఎస్ఎన్ఎల్ అప్ గ్రేడ్: కేంద్ర మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ నెట్‌వర్క్‌ను రాబోయే 6 నుంచి 8 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘కౌటిల్య ఎకనామిక్ సదస్సు 2025’లో వెల్లడించారు. ఈ మార్పుతో బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ సంస్థలకు గట్టి పోటీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -