Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంEcuador: ఈక్వెడార్‌లో బుల్లెట్ల వ‌ర్షం ...8మంది మృతి

Ecuador: ఈక్వెడార్‌లో బుల్లెట్ల వ‌ర్షం …8మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఆదివారం రాత్రి బుల్లెట్ల వ‌ర్షం కురిసింది. గ‌యా ప్రావిన్స్‌లోని శాంటా లుసియాలోని ఓ నైట్ క్ల‌బ్ వ‌ద్ద దుండ‌గులు తుపాకుల‌తో కాల్పులు జ‌రిపి బీభ‌త్సం సృష్టించారు. దుండ‌గులు జ‌రిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతి చెందిన వారంతా 20 నుంచి 40 ఏండ్ల లోపు వ‌యసు వారేన‌ని పోలీసులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img