భారత్‌లో మొబైల్‌ ఛార్జీలు పెరగాల్సిందే..!

– మూడు టెల్కోలు చాలు.. : ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విట్టల్‌ న్యూఢిల్లీ : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ముగియగానే మొబైల్‌…

ఎఫ్‌డిలపై ఎస్‌బిఐ వడ్డీ రేట్ల పెంపు

న్యూఢిల్లీ : దిగ్గజ విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు శుభవార్త తెలిపింది. ఎఫ్‌డిలపై వడ్డీ…

మార్కెట్లకు నష్టాలు..

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్ల మూడు రోజుల వరుస లాభాలకు తెర పడింది. బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 118 పాయింట్ల…

సర్వోటెక్‌ పవర్‌ రెవెన్యూ 27శాతం వృద్ధి

హైదరాబాద్‌ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో తమ సంస్థ రెవెన్యూ 27.49 శాతం పెరిగి రూ.355.26 కోట్లకు చేరిందని సర్వోటెక్‌…

జెటిఎల్‌ ఇండిస్టీస్‌కు రూ.30 కోట్ల లాభాలు

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో జెటిఎల్‌ ఇండిస్టీస్‌ 19.37 శాతం తగ్గుదలతో రూ.29.55…

బీమా బ్రోకింగ్‌లోకి స్టాండర్డ్‌ కాపిటల్‌

న్యూఢిల్లీ : బ్యాంకింగేతర విత్త సంస్థ స్టాండర్డ్‌ కాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ కొత్తగా బీమా బ్రోకింగ్‌ వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం…

HBO సిరీస్ House of the Dragon S2 అఫీషియల్ ట్రైలర్ ని ప్రకటించిన జియో సినిమా

నవతెలంగాణ – హైదరాబాద్ : మరక్తపాతానికి రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన సిరీస్ గా హౌస్ ఆఫ్…

కెయిర్న్ ఆయిల్, గ్యాస్ నిల్వలు, వనరులు (R&R) 19% వృద్ధితో 1.4 BBOEకి పెరిగాయి

నవతెలంగాణ – న్యూఢిల్లీ: కెయిర్న్ ఆయిల్ & గ్యాస్, భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ చమురు మరియు గ్యాస్ అన్వేషణ మరియు ఉత్పత్తి…

డీజేఎస్ఐ స్కోర్‌లో అగ్ర ర్యాంకింగ్‌..

నవతెలంగాణ – ముంబై: విస్తృత శ్రేణి శక్తి ఆదా, సుస్థిరమైన వినియోగదారు ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్…

బాలీవుడ్ క్వీన్ షర్మిలా ఠాగూర్, కరీనా కపూర్ ఖాన్ ను ఒకే తాటిపైకి

నవతెలంగాణ – ఢిల్లీ: హోమ్ డెకార్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది మైట్రిడెంట్. అందులో భాగంగా మైట్రిడెంట్ కు సంబంధించి…

తెలుగు వారి కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన ఒక విప్లవాత్మక వివాహ సేవ

నవతవెలంగాణ – హైదరాబాద్: వైవాహిక ఆనందం కోసం ప్రత్యేక కమ్యూనిటీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేక వివాహ వేదిక, ‘తెలుగు…

9 ఏళ్లలో వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో 300 శాతం పెరుగుదల

నవతెలంగాణ – న్యూఢిల్లీ:  ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక మొదలైన రాష్ట్రాల్లోని వాణిజ్య పంటల సాగులో వున్న  మిలియన్ల…