కొత్త వక్ఫ్ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ దాన్ని ముస్లింల ప్రయోజనాల…
నేటి వ్యాసం
కులం పునాదులపై జాతిని నిర్మించలేమన్న అంబేద్కర్
అంబేద్కర్ పుట్టిన గడ్డ ఒకనాటి సెంట్రల్ ప్రావిన్సెస్లో సైనిక స్థావరమైన (ఇప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రం) మౌ పట్టణానికి ప్రధాని మోడీ వెళ్ళారు.…
విధ్వంస రచన
చెట్టుంటేనే కదా ఓ పిట్ట వాలేది , పిట్టను చూసే కదా పది పక్షులు పేరంటానికి వచ్చేది . గోరువంకల గుసగుసలు,…
హిందూ మతోన్మాదానికి అంబేద్కర్ ఓ సవాల్
స్వాతంత్య్ర భారతదేశం అంబేడ్కర్ 134వ జయంతి జరుపుకోవటానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఒక పక్కపార్లమెంట్ సాక్షిగా జరిగిన ఘోర అవమానం.మరోపక్క ఆయన ఎన్నడూ…
సమస్యల వలయంలో సాగునీటి ప్రాజెక్టులు
తెలంగాణలో దాదాపు అరవై శాతం జనానికి వ్యవసాయమే జీవనాధారం. అంతటి ప్రాధాన్యత గల ఈరంగం పట్ల పాలకుల చిత్తశుద్ధి కరువైంది. పేరుకు…
దేశనాయకుల అబద్దాల్ని బట్టబయలు చేస్తున్న గ్రోక్!
”దేశాన్ని చూస్తుంటే భయమేస్తోంది”- అని అన్నారు నొబెల్ గ్రహీత ఆమర్త్యసేన్! దేశంలో కలిసిమెలసి జీవిస్తున్న హిందూముస్లింల మధ్య చీలికకు కొన్ని రాజకీయ…
ఫూలే దంపతుల ఆదర్శ విద్యావిధానం
జ్యోతిబాఫూలే తండ్రి గోవిందరావు జ్యోతిబాను మహారాష్ట్రలోని పూణే పాఠశాలలో చేర్చడానికి వెళ్లారు. అక్కడి బ్రాహ్మణ గుమాస్తా జ్యోతిబాకు ప్రవేశం ఇవ్వలేదు. శూద్రులకు…
గ్రూప్-1 అభ్యర్థుల గోడు వినేదెవరు?
గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపిఎస్సీ)లో జరిగిన లోపాలు, తప్పిదాల కారణంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయింది.…
మారింది ప్రభుత్వమే.. విధానాలు కాదు!
”ప్రభుత్వాలను చూసి ప్రజలు భయపడకూడదు. ప్రజల్ని చూసి ప్రభుత్వాలు భయపడాలని” ఒక రచయిత చెప్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం…
ఆర్థిక సంక్షోభం-ఐఐటిల్లో ఉపాధి తగ్గుముఖం
దేశంలోని 23 ఐఐటిల్లో క్యాంపస్ సెలక్షన్లు తగ్గడంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఐఐటి, ఎన్ఐటి,…
ప్రయాణ…ప్రయాస
రైల్వే ప్రయాణం సామాన్యుకి అందనంత దూరమవుతున్నది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఆన్లైన్లో చాలామంది టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇది తెలియని సామాన్య…