– ఐఎన్ టి యు సి నాయకులు ప్రకాష్ గౌడ్ పిలుపు.. నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్ సమగ్రమైన వేతన ఒప్పందం కోసం…
రుద్రూర్ పరిశోధన కేంద్రంలో మద్నూర్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన
నవతెలంగాణ – మద్నూర్ మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా మంగళవారం నాడు రుద్రూర్…
అరుణకు ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ రీసర్చ్ అవార్డు దక్కడం గర్వకారణం..
– వైస్ ఛాన్సలర్ టి యాదగిరిరావు.. నవతెలంగాణ – డిచ్ పల్లి ఇంటర్నేషనల్ ఔట్ స్టాండింగ్ రీసర్చ్ అవార్డు లభించటం విశ్వవిద్యాలయానికే…
బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కలకలం రేపుతున్నాయి. పలువురు సెలబ్రిటీలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ…
విమానంలో సాంకేతిక లోపం..అత్యవసరంగా ల్యాండ్
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ నుంచి బయలుదేరినా అలయన్స్ ఎయిర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా సిమ్లా ఎయిర్ పోర్టులో విమానం…
AP ICET-2025 నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ-ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్-2025 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఆచార్య ఎం.శశి ఒక ప్రకటనలో…
ఎన్పీడీసీఎల్లో రెవెన్యూ లోటు తీర్చేదెలా..?
– రూ.10,393 కోట్ల భర్తీకి ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు.. – ప్రభుత్వ సబ్సిడీ ఎంత..? నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి తెలంగాణ నార్తర్న్…
సమరానికి సై…
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ అంటే సమ్మర్లో వచ్చే అతిపెద్ద పండగా.. ప్రపంచ క్రీడా ప్రేమికులందిరి చూపు లీగ్ జరిగినన్ని రోజులు…
తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే?
నవతెలంగాణ-హైదరాబాద్: నేడు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ షాకిచ్చిన గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టాయి.…
సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ యంత్రాలు
నవతెలంగాణ – ఆళ్ళపల్లి మండలంలోని ఎస్సీ, ఎస్టీ, ఇతర కులాల మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ యంత్రాలు ఇవ్వడం జరుగుతుందని…
మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేలు వేతనం పెంచాలని: సీఐటీయూ
నవతెలంగాణ – అశ్వారావుపేట మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రూ.10 వేలు వేతనం పెంచాలని,దశల…
మైనార్టీ బిల్లుకు సిద్దరామయ్య ప్రభుత్వం ఆమోదం
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్నాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సామాజిక న్యాయం కోసమే…