అమెరికాకు షాక్‌

– కీలకమైన లోహాలు, ఖనిజాల ఎగుమతులను నిలిపివేసిన చైనా బీజింగ్‌: అమెరికాతో టారిఫ్‌ల యుద్ధం సాగుతున్న వేళ…కీలకమైన లోహాల, ఖనిజాల ఎగుమతులను…

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్..

నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో…

టారిఫ్‌ టెర్రర్‌

– త్వరలో ఎలక్ట్రానిక్స్‌, ఫార్మావస్తువులపై సుంకాలు – ఎలక్ట్రానిక్స్‌పై గత మినహాయింపులు తాత్కాలికమే – నెలలోపు ‘సెమీకండక్టర్‌ సుంకాలు’ అమలు –…

పోతారా..లేదా..!

– 30 రోజుల్లో దేశాన్ని వీడండి : అమెరికా హెచ్చరిక శ్వేతసౌధం: అమెరికాలో ఎక్కువకాలం నివసిస్తున్న విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం…

గాజాపై ఇజ్రాయెల్ అమానుష దాడి..ఆస్ప‌త్రి ధ్వంసం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గాజాపై ఇజ్రాయెల్ అమానుష దాడి చేసింది. ఆదివారం గాజాలోని ప్రధాన ఆస్పత్రి అల్‌-అహ్లి అరబ్‌ బాప్టిస్ట్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయిల్‌…

ఉక్రెయిన్‌పై రష్యా దాడి..20మంది మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మరోసారి రష్యా క్షిపణులతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. సుమీ నగరంపై జరిపిన ఈ దాడిలో 20 మందికి పైగా మృతిచెందారు.…

మ‌య‌న్మార్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భార‌త్ బృందం నిరంత‌ర కృషి

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: ఆప‌రేష‌న్ బ్ర‌హ్మ‌లో భాగంగా మ‌య‌న్మార్‌కు పంపిన ఇండియ‌న్‌ రెస్క్యూ బృందం ముమ్మ‌రంగా స‌హాయక చ‌ర్య‌ల్లో పాల్గొంటుంది. భూకంపంగా కార‌ణంగా దెబ్బ‌తిన్న…

సుడాన్‌లో మరోసారి మారణహోమం.. 114 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: సుడాన్‌లో మరోసారి మారణహోమం జరిగింది. ఎల్ ఫాషర్‌లోని వలస శిబిరాలపై పారామిలటరీ ఆర్ఎస్ఎఫ్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో…

చైనాలో భీకర గాలులు..ప‌లు విమాన స‌ర్వీసులు ర‌ద్దు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: చైనాలో భీకర గాలులు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. ఇసుక తుపాను, భారీ గాలులతో రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో…

బంగ్లాదేశ్ నూత‌న సంవ‌త్స‌ర వేడుక పేరు మార్పు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ దేశ నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా నిర్వ‌హించే మంగ‌ళ్‌ శోభజాత్ర పేరును…

పాకిస్థాన్‌లో భూకంపం.. రిక్టరు స్కేలుపై తీవ్రత 5.8గా నమోదు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. పాక్‌…

ఫ్రాన్స్ అధ్య‌క్షుడు కీల‌క వ్యాఖ్య‌లు..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రోజురోజుకూ పాల‌స్తీనాకు మ‌ద్ద‌తు పెరుగుతోంది. తాజాగా ఫ్రాన్స్ అధ్య‌క్షుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే పాల‌స్తీనాను తాము గుర్తిస్తామ‌ని ఎమ్మాన్యుయేల్…