Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు చెస్ బోర్డులు అందజేత 

విద్యార్థులకు చెస్ బోర్డులు అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెస్ బోర్డులను రెడ్డి పేట తండాకు చెందిన సలావత్ శంకర్ నాయక్ , జిల్లా విద్యాశాఖ అధికారి రాజు చేతులమీదుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయకులు పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ ఆనంద్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్, గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిఆర్పి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -