- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని లబ్ధిదరునికి సిఎంఅర్ఎఫ్ చెక్కుని స్థానిక నాయకులు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎం ఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం మాక్లూర్ గ్రామంలో దర్గాల రవికి రూ.23500 రూపాయలు సీఎంర్ఎఫ్ చెక్కు పంపిణి చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు ఏ. హన్మాగౌడ్, ఎం. శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్ కుల కర్ణి పాల్గొన్నారు.
- Advertisement -