Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు..

విద్యార్థిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ : త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన మోటూరి కీర్తిశ్రీని శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, గోపాల్, శివకుమార్, నరసింహారెడ్డి, సాయికుమార్, యాదగిరి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -