- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ : త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన మోటూరి కీర్తిశ్రీని శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, గోపాల్, శివకుమార్, నరసింహారెడ్డి, సాయికుమార్, యాదగిరి పాల్గొన్నారు.
- Advertisement -