- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. చివరికి ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. కంఠం శిరీష ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్-8, బీఆర్ఎస్-7, BJP-3, ఒక స్థానంలో ఇతరులు గెలుపొందారు. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి, బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ ఛైర్ పర్సన్ దక్కించుకుంది.
- Advertisement -



