Sunday, June 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగంజాయి తనిఖీలకు వెళ్లి..కానిస్టేబుల్‌ మృతి

గంజాయి తనిఖీలకు వెళ్లి..కానిస్టేబుల్‌ మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నగరంలోని బాలానగర్‌లో ఎస్‌వోటీ కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ గుండెపోటుతో మృతిచెందారు. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీలకు వెళ్లి కుప్పకూలిపోయారు. గమనించిన సహచరులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -