- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని బాలానగర్లో ఎస్వోటీ కానిస్టేబుల్ ప్రవీణ్ గుండెపోటుతో మృతిచెందారు. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీలకు వెళ్లి కుప్పకూలిపోయారు. గమనించిన సహచరులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందారు.
- Advertisement -