Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్దేశంలో కరోనా విలయతాండవం.. 3 వేలకు చేరువలో కొవిడ్ కేసులు

దేశంలో కరోనా విలయతాండవం.. 3 వేలకు చేరువలో కొవిడ్ కేసులు

- Advertisement -

నవతెలంగాణ – ఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,000కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బాధితులు పెరుగుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, కేవలం నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే 26న దేశవ్యాప్తంగా 1,010 యాక్టివ్ కేసులు నమోదు కాగా, మే 30 నాటికి ఈ సంఖ్య 2,710కి చేరింది. కాగా కేరళలో అత్యధికంగా 1,147 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad