- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 90,051 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.90 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
- Advertisement -