Tuesday, October 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాను

తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాను

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాకినాడ సమీపంలోని రాజోలు- అల్లవరం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -