- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 162/6 పరుగులు చేసింది. సూర్యకుమార్ 51, రోహిత్ శర్మ 35, నమన్ ధీర్ 28 రన్స్ చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీశారు.
- Advertisement -



