- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బారామతిలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసే క్రమంలో పైలట్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాద ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉండటంతో విమానాన్ని సరిగ్గా ల్యాండ్ చేసేందుకు వీలుపడలేదని, దీంతో కొండ ప్రాంతంలోని ఓ పెద్ద రాయిని ఢీకొట్టి విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది.
- Advertisement -



