- Advertisement -
నవతెలంగాణ – నెల్లికుదురు
తొర్రూరు ఆర్డీవో గణేష్ ను డిప్యూటీ తహశీల్దార్ శ్రీనాథ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్డీఓకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా డిప్యూటీ తహశీల్దార్ మాట్లాడుతూ.. నా పై అధికారుల సలహా మేరకు నడుచుకుంటామని తెలిపారు.
- Advertisement -



