Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుDevarakonda: కలుషితాహారం తిని 35 మంది బాలికలకు అస్వస్థత

Devarakonda: కలుషితాహారం తిని 35 మంది బాలికలకు అస్వస్థత

- Advertisement -

నవతెలంగాణ – దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో ఉదయం ఆహారం కలుషితమైంది. దీంతో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి  చికిత్స అందిస్తున్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad