- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా ఝార్ఖండ్ గెలిచింది. తొలిసారిగా ఆ జట్టు ఛాంపియన్గా నిలవడంలో దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించినట్లు ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి షాబాద్ నదీమ్ వెల్లడించారు. SMAT సీజన్ ప్రారంభానికి ముందు ధోనీ సలహాతోనే కోచింగ్ స్టాఫ్ నియామకాలు జరిగాయని తెలిపారు. జట్టులోని ప్లేయర్ల బలాలు, బలహీనతలను తెలుసుకొని ధోనీ మాకు చెప్పేవరని నదీమ్ అన్నారు.
- Advertisement -



