Friday, December 26, 2025
E-PAPER
Homeఆటలువరుసగా రెండో ఏడాది.. భారత క్రికెటర్లకు నిరాశ!

వరుసగా రెండో ఏడాది.. భారత క్రికెటర్లకు నిరాశ!

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్‌రత్న’ జాబితాలో రెండేళ్లుగా క్రికెటర్లకు చోటు దక్కట్లేదు. తాజాగా గగన్ నారంగ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 24 మంది క్రీడాకారుల పేర్లను క్రీడా మంత్రిత్వశాఖకు పంపగా అందులో ఏ ఒక్క క్రికెటర్ లేరు. ఈ ఏడాది మెన్స్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ASIA కప్ గెలవగా.. ఉమెన్స్ టీమ్ తొలిసారి వన్డే WC సాధించింది. అయినా ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -