Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ట్రైబల్ వెల్పేర్ విద్యార్థులకు పండ్లు, వాటర్ బాటిల్స్, పులిహోర ప్యాకేట్స్ పంపిణీ

ట్రైబల్ వెల్పేర్ విద్యార్థులకు పండ్లు, వాటర్ బాటిల్స్, పులిహోర ప్యాకేట్స్ పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ట్రైబల్ వెల్ఫేర్లో గత నెల రోజులుగా, నిర్వహిస్తున్న, అథ్లెటిక్ శిబిరం సోమవారం జిల్లా స్థాయి జూనియర్, సబ్ జూనియర్, అథ్లెటిక్, క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు రాష్ట్ర ఐటి పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాటారం మాజీ ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో, క్రీడాకారులకు పులిహోర, వాటర్ బాటిల్స్, పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడు, మంచి ప్రతిభ కనబరిచి, తల్లిదండ్రులకు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పంథకాని  సమ్మయ్య, మిషన్ రాజయ్య, పున్నమి రమేష్, గంట దేవదాసు మద్ది సంపత్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad