- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 82,446 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 25,131 వద్ద ఉన్నాయి.
- Advertisement -