Saturday, June 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలు మండల కేంద్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

ఆలు మండల కేంద్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్
ఆలూరు మండల కేంద్రంలో శ్రీ వేయి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కొరకు ఆలూరు నుండి అమెరికాలో నివాసం ఉంటున్న గుర్రం త్రివేణి మల్లేష్ గౌడ్  1,15,000/- లక్ష పదిహేను వెయ్యిల రూపాయలు విరాళం అందజేశారు,ఈ సందర్భంగా శుక్రవారం  ఆలయ కమిటీ సభ్యులు పెద్ద మనసుతో విరాళం ఇచ్చిన మల్లేష్ గౌడ్  కుటుంబ సభ్యులను సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతలతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, మెడికల్ స్వామి, అర్జున్ గౌడ్, మహేందర్ ,సతీష్, సింగిడి చిన్న గంగారం, నడకుడ గంగారెడ్డి, చిలక శ్రీనివాస్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -