Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మందిరం పునర్నిర్మాణానికి విరాళం అందజేత 

మందిరం పునర్నిర్మాణానికి విరాళం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని పెర్కిట్  కుక్కల గుట్ట శ్రీ వెంకటేశ్వర మందిరం పునః నిర్మాణ భాగంలో వారియర్స్ యూత్ వారు రూ.25,555/- ( ఇరువై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు) విరాళంగా అందజేసినట్టు సభ్యులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారి యొక్క సేవ నిరతికి  గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వీడిసి బృందం, వారియర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -