Saturday, November 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుడ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలను ఢీ కొట్టడంతో ఐదురుగురు మృతి

డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలను ఢీ కొట్టడంతో ఐదురుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని అంబర్ నాథ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివసేన అభ్యర్థిని తీసుకెళ్తున్న కారు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పి, డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్‌తో సహా నలుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ కాలు యాక్సిలరేటర్‌పై ఇరుక్కుపోవడమే గుండెపోటుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -