- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనీ ఏసీబీ అధికారులకు ఓ విద్యుత్ అధికారి పట్టుబడ్డాడు. బుధవారం గోపాలపురం కాలనీలో జిల్లా విద్యుత్ సూపరిండెంట్ ఇంజనీర్ నరేష్ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు. ఓ వ్యక్తి వద్ద రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
- Advertisement -