- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని మద్దికుంటలో ఉపాధి హామీ పనులను గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముత్యాల రాజు, పాలకవర్గ సభ్యులు సాయి రెడ్డి, దుంపల ప్రేమ్, పంచాయతీ కార్యదర్శి నరేష్, తాండ్ర రామస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



