- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం వాసవి క్లబ్ మండల కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. స్థానిక ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు సత్యవరపు బాలగంగాధర్, డాక్టర్ విజయ్ కుమార్, రీజనల్ చైర్మన్ బోగవల్లి రాంబాబు, సింహాద్రి శ్రీనివాస్, బండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -