Monday, June 16, 2025
E-PAPER
Homeజాతీయంకడపలో మహానాడుకు సర్వం సిద్ధం..

కడపలో మహానాడుకు సర్వం సిద్ధం..

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: కడప జిల్లా చరిత్రలో తొలిసారి తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదికైంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా పూర్తయ్యాయి. కడప నగరం మొత్తం పసుపు తోరణాలు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయి, పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. రేపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడపకు రానుండటంతో మిగిలిన పనులు కూడా నూటికి నూరు శాతం పూర్తవుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -