Saturday, April 4, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ నాసిక్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్టిగా కారు అదుపుతప్పి బావిలో పడటంతో ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు చిన్నారులున్నారు. ఓ ప్రయివేట్ ట్యూషన్ క్లాస్ రీయూనియన్ వేడుకకు వెళ్లి వస్తుండగా శుక్రవారం రాత్రి నాసిక్ జిల్లా దిండోరి వద్ద ఈ ఘటన జరిగింది. మృతి చెందినవారిలో దంపతులు సునీల్ దత్తు (32), రేష్మా (32)తో పాటు 7–14 ఏండ్ల మధ్య ఉన్న ఐదుగురు ఆడపిల్లలు, 11 ఏండ్ల అబ్బాయి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -