- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ సమయంలో ఫ్లైట్ కూలినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే, అదే ఫ్లైట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానితో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా, విజయ్ రూపానికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -