Monday, November 3, 2025
E-PAPER
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. రాజ‌స్తాన్‌లోని ఫలోడి సమీపంలో టెంపో ట్రావేల‌ర్ వేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో 18 మంది మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -