Saturday, June 28, 2025
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డుప్రమాదం..9 మంది మృతి

ఘోర రోడ్డుప్రమాదం..9 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మధ్యప్రదేశ్‌లోని ఝుబువా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యానును ట్రక్కు ఢీకొన్న ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -