Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -